అమరావతి రీలాంఛింగ్ ముహూర్తం ఫిక్స్.. మోదీ పర్యటన అప్పుడే, చంద్రబాబు క్లారిటీ..!

10 months ago 11
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు త్వరలో జోరందుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులకు పునఃప్రారంభం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం వెల్లడించారు. ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో చంద్రబాబు ఈ వివరాలను పంచుకున్నారు.
Read Entire Article