అమరావతి: వరుస అగ్ని ప్రమాదాలు.. చంద్రబాబు సమీక్ష, కీలక ఆదేశాలు..

1 month ago 5
అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. రాయపూడి అగ్నిప్రమాద ఘటనలో ప్లాస్టిక్ పైపులు కాలిపోయిన ఘటనపై చర్చించారు. వరుస అగ్నిప్రమాదాలు ప్రమాదవశాత్తూ జరుగుతున్నాయా.. లేక వీటి వెనుక ఏదైనా కుట్ర ఉందే అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీయాలని ఆదేశించారు. మరోవైపు సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మేఘా కంపెనీకి చెందిన పైపులు కాలిపోయాయి.
Read Entire Article