అమరావతికి మరో ప్రఖ్యాత విద్యాసంస్థ.. 50 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు!

1 year ago 16
Amaravati New Bits Campus: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పనులు వేగవంతం అయ్యాయి. ఇటు పలు పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటు కాగా.. తాజాగా ప్రఖ్యాత సంస్థ బిట్స్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. 50 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయాలని.. రాజధానిలో రెండు స్థలాలను పరిశీలిస్తోంది. రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న బిట్స్‌ యూనివర్శిటీకి గోవా, హైదరాబాద్, దుబాయ్‌లో క్యాంపస్‌లు ఉండగా.. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.
Read Entire Article