Amaravati Seed Access Road And Steel Bridge Inaugurated: ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని ప్రారంభించారు. బకింగ్ హామ్ కెనాల్పై బ్రిడ్జిని కూడా సీఎం ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు రాజధానిగా అమరావతినే కోరుకున్నారని .. వారి నిర్ణయం మేరకే అమరావతి రాజధాని అయ్యిందన్నారు. అమరావతి రైతుల త్యాగాలను మర్చిపోకూడదన్నారు.