Chandrababu Buy 5 Acres Of Land In Velagapudi: ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసి అక్కడ మట్టి పరీక్షలు చేస్తున్నారట. రైతుల నుంచి ఈ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అమరావతిలోని కీలకమైన ప్రాంతం వెలగపూడిలో ఈ స్థలం కొన్నారు. ఇక్కడ చంద్రబాబు ఇంటిని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.