హైదరాబాద్లోని అమీర్పేటలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. 81 ఏళ్ల వృద్ధుడిని టార్గెట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. వృద్ధుడిని హనీ ట్రాప్ చేసి ఏకంగా రూ.7 లక్షలకు పైగా కాజేశారు. మాయమాటలతో అతడికి దగ్గరై.. డబ్బులు గుంజారు. అలా లక్షలు పొగోట్టుకున్నాడు. స్కామర్స్ మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో.. చివరికి కుటుంబ సభ్యులకు చెప్విపాడు. దీంతో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు..