నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువు హత్య కేసులో నేడు తుది తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో అతడి భార్య అమృత మరోసారి వార్తల్లో నిలిచింది. అమృత ఏం చేస్తున్నారు..? ఎలా ఉన్నారనే విషయంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రణయ్ హత్య సమయంలో అమృత ఐదు నెలల గర్బిణి కాగా.. ప్రస్తుతం ఆమె కుమారుడి వయస్సు ఆరేళ్లు. ఇంకా ఆమె ఏం చేస్తున్నారంటే..