అమెరికాలో కాల్పులు.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి

1 year ago 15
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. చికాగోలో దుండగుల జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. షాపింగ్ మాల్‌లోకి చొరబడిన దుండగులు.. అక్కడ పని చేస్తున్న సాయితేజ అనే యువకుడిపై కాల్పులు జరపటంతో ప్రాణాలు కోల్పోయాడు.
Read Entire Article