'ఎన్నికల సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయా': మాజీ మంత్రి

3 hours ago 2
కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు దక్కితేనే ఆ పార్టీ పది కాలాల పాటు అధికారంలో ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు పార్టీ భీపాం ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకున్నప్పుడు మానసికంగా ఆవేదనకు గురయ్యానని.. ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే తన కుటుంబం గుర్తొచ్చి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు కీలక కామెంట్స్ చేశారు.
Read Entire Article