అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటన.. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ

7 months ago 12
Nara Lokesh Meet Satya Nadella In Usa: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. రెడ్ మండ్‌లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు.. అక్కడ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని అడిగారు. అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు.. ఐటి హబ్‌లకు సహకారం అందించాలని సత్య నాదెళ్లను లోకేష్ కోరారు.
Read Entire Article