అమ్మమ్మ మాట్లాడట్లేదని ఆత్మహత్య చేసుకున్న మనవరాలు.. ఎంత విషాదం..!
8 months ago
11
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అమ్మమ్మ మాట్లాడటం లేదని మనస్థాపం చెందిన ఓ మనవరాలు ఆత్మహత్య చేసుకుంది. ఫ్యానుకు ఉరేసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.