అమ్మానాన్న, ఓ కొడుకు.. హిజ్రా ఎంట్రీతో మారిపోయిన జీవితాలు.. ఈ పాపం ఎవరిది?

1 year ago 24
నంద్యాల పట్టణంలో జరిగిన దంపతుల ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన సుబ్బరాయుడు, సరస్వతి అనే భార్యభర్తలు ఇటీవల గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరి ఆత్మహత్యకు కొడుకు వ్యవహారశైలే కారణమని పోలీసులు తేల్చారు. ఆటో నడుపుకునే సునీల్ హిజ్రాలతో సన్నిహితంగా మెలుగుతూ ఉండేవాడని.. ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోకపోవటంతో సుబ్బరాయుడు, సరస్వతి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Read Entire Article