అయ్యప్ప భక్తుడి మెడలోని మాల తెంపేసి.. కాకినాడ కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన

4 months ago 8
మద్యం మత్తులో ఉన్న కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఒకరు అయ్యప్ప దీక్షలో ఉన్న స్వామిపై దాడి చేశాడు. అయ్యప్ప భక్తుడి మెడలో మాలను తెంచేశాడు. దీంతో అయ్యప్ప భక్తులందరూ కలిసి పోలీస్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేయగా.. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ పెద్దిరాజు హమీ ఇచ్చారు. దీంతో అయ్యప్ప భక్తులు శాంతించారు.
Read Entire Article