అర్థరాత్రి ఇంటిలో చోరీ.. వామ్మో తాళం ఎంత సింపుల్‌గా తీసేశారో!

1 month ago 7
సంక్రాంతి పండుగ కోసం జనం పల్లె బాట పట్టడంతో హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. భారీగా బంగారం, వెండి, రూ.లక్షల కొద్దీ నగదు దోచుకెళ్లారు. మేడిపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌ శివారు భద్రతపై ఇది అనేక ప్రశ్నలను లేవనెత్తింది. మేడిపల్లిలోని చెంగిచర్లలో వరుసగా 8 కి పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. కొన్ని ఇళ్లలో సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ వల్ల తలుపులు తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు.
Read Entire Article