అర్ధరాత్రి పంట పొలాల్లో ఇదేం పని.. ఏమాత్రం భయం లేకుండా, సిగ్గుండక్కర్లే..!

11 months ago 14
ఈజీ మనీ కోసం ఓ ముఠా రైతుల వ్యవసాయ పరికరాలు చోరీ చేస్తుంది. అర్ధరాత్రి సమయంలో పంట పొలాల్లోకి వెళ్ళి మోటార్లు, పంపుసెట్లు దొంగతనం చేసి వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో ఇలా దొంగతనాలు చేసే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article