అర్హులకు ఈనెల 15 లోపు ఇందిరుమ్మ ఇళ్లు మంజూరు: మంత్రి పొంగులేటి

5 days ago 3
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులను ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 15 లోపు అర్హులను గుర్తించి స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పేదల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం ఏర్పడిందని.. ఎవరికీ తాము అన్యాయం చేయమని అన్నారు. కొందరు దళారులు.. పేదలకు అక్రమంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారని వాటినే ప్రస్తుతం స్వాదీనం చేసుకుంటున్నామని చెప్పారు.
Read Entire Article