మెదక్ జిల్లాకు చెందిన టంకరి రాము (34) ముంబై సముద్రంలో బోటు ప్రయాణం తర్వాత అలల ఉధృతికి కొట్టుకుపోయి మరణించాడు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన కొద్ది నిమిషాల్లోనే ఈ విషాదం జరిగింది. ఈ మృతితో అతని స్వగ్రామం, కుటుంబంలో తీరని దుఃఖం అలుముకుంది. సముద్ర తీరాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సూచనలను పాటించాలని, లైఫ్ జాకెట్లు ధరించడం తప్పనిసరి అని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.