అలా చేయలేదనే స్వామీజీ కోపం.. ఏం జరిగిందో చెప్పిన టీటీడీ

1 year ago 23
ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. అడిగినంత మందికి శ్రీవారి దర్శనం కల్పించలేదనే కోపంతోనే స్వామీజీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై ఆరోపణలు చేసినట్లు తెలిపింది. స్వామీజీకి ఇది తగదని సూచించింది. అయితే స్వామీజీలకు దర్శనం కల్పిస్తామని మాట ఇచ్చి.. వెంకయ్య చౌదరి తప్పారని.. ఆ రకంగా తమను అవమానించారంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ ఆరోపిస్తున్నారు. అవగాహన లేని వెంకయ్య చౌదరి లాంటి వారి కారణంగానే సనాతన ధర్మం గాడితప్పుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article