అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం..

1 hour ago 2
ఆగస్ట్ 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈసారి సమావేశాలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు దూరం కానున్నారు. బుధవారం జరిగిన ఏపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చట్టసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ గైర్హాజరు కానుంది.
Read Entire Article