Almost 400 Government Employees In Tholapi Village: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాపికి గ్రామం ప్రభుత్వ ఉద్యోగులకు నిలయంగా మారింది. 4,500 జనాభాలో 1,650 మందికి పైగా డిగ్రీలు సాధించి, 205 మందికి పైగా ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. మిలటరీ, పోలీసు, వైద్య రంగాల్లోనూ వందలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు వ్యవసాయంపై ఆధారపడిన ఈ గ్రామం ఇప్పుడు 90% అక్షరాస్యతతో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.