ఆ ఎమ్మెల్యే వ్యవహారంపై సీరియస్.. నివేదిక ఇవ్వాలన్న టీడీపీ అధిష్ఠానం..!

3 weeks ago 4
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై నివేదిక కోరినట్లు సమాచారం. టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానంటూ కొలికపూడి శ్రీనివాస్ ఆల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరువూరులో జరిగిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది. ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Read Entire Article