ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ..

4 months ago 9
తెలంగాణ ప్రభుత్వం 1037 మంది ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొత్తం 9 వేలకు పైగా జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అందులో చాలా మందికి ఇంత కంటే బెటర్ ఉద్యోగాలు రావడంతో రిజైన్ చేసి వెళ్లిపోయారు. దీంతో ఆ ఖాళీలను కొన్ని జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారు. ప్రస్తుతం వారి కాల పరిమితి ముగియడంతో.. ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article