ఆ జిల్లా అభివృద్ధిపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రులు.. 500 ఎకరాల విస్తీర్ణంలో ఇలా..

7 months ago 6
ఖమ్మం జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాలేరు రిజర్వాయర్ వద్ద జలక్రీడలు, పర్ణశాల, భద్రాచలం రామాలయం ప్రాంతాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు పరిధిలో ప్రకృతిని ఆస్వాదించేలా, కనిగిరి హిల్స్ వద్ద సాహస క్రీడలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే ఏర్పాటుతో పాటు నూతన హరిత హోటల్ నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో ఏర్పాట్లు వేగవంతం చేయాలని మంత్రులు ఆదేశించారు.
Read Entire Article