ఆ జిల్లా గిరిజనులకు గుడ్ న్యూస్.. తేనె తయారీ ప్రాజెక్టు ఏర్పాటు!

4 weeks ago 5
నెల్లూరు జిల్లాలో గిరిజనులకు తేనె తయారీపై ప్రభుత్వం శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గోల్డెన్ హనీ బీ ఫాం ఇండస్ట్రీ సంస్థ సభ్యులు, నెల్లూరు జిల్లా ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు సమక్షంలో అమరావతిలో ఎంవోయూ కూడా కుదిరింది. నేల మీదే తేనె తయారు చేసేలా శిక్షణ ఇవ్వనున్నారు. మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు ఉంటుందని.. రోజుకు 200 కిలోల వరకు తేనె తీయొచ్చు అని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article