ఆ జిల్లా దశ తిరిగింది.. ఏకంగా రూ.44వేల కోట్ల పెట్టుబడి.. రూపు రేఖలు మారిపోతోయ్

3 months ago 12
Green Ammonia Plant at Kakinada Update: కాకినాడ జిల్లాలో ఏఎం గ్రీన్‌ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఉప్పాడ సమీపంలో రూ.44 వేల కోట్లతో గ్రీన్‌ అల్యూమినియం స్మెల్టర్‌ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇది పర్యావరణ హితంగా, పునరుత్పాదక ఇంధనంతో నడుస్తుంది. ఈ ప్రాజెక్టుతో 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ప్రభుత్వం భూమి, విద్యుత్, నీటి సరఫరాలో రాయితీలు మంజూరు చేసింది. పరిశ్రమకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article