ఆ జిల్లా ప్రజలకు శుభవార్త.. తీగల మార్గానికి రంగం సిద్ధం..

2 weeks ago 4
ఖిల్లా పై రోప్ వే ప్రాజెక్టు కోసం జిల్లా యంత్రాంగం రూ. 29 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రెండు అంతస్తుల బేస్ స్టేషన్, 275 మీటర్ల తీగ, 5 క్యాబిన్లు ఏర్పాటు చేస్తారు. సీఆర్‌ఎస్‌పీఎల్‌ సంస్థ ప్రాథమిక పనులు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు ఖమ్మం పర్యాటక రంగానికి ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article