ఆ జిల్లా ప్రజలకు శుభవార్త.. తీగల మార్గానికి రంగం సిద్ధం..

11 months ago 19
ఖిల్లా పై రోప్ వే ప్రాజెక్టు కోసం జిల్లా యంత్రాంగం రూ. 29 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రెండు అంతస్తుల బేస్ స్టేషన్, 275 మీటర్ల తీగ, 5 క్యాబిన్లు ఏర్పాటు చేస్తారు. సీఆర్‌ఎస్‌పీఎల్‌ సంస్థ ప్రాథమిక పనులు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు ఖమ్మం పర్యాటక రంగానికి ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article