ఆ జిల్లాకు మహర్దశ.. 38.4 ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్

1 month ago 9
Indias Largest BESS: నంద్యాల జిల్లాలో దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) రానుంది. 600 మెగావాట్ల సామర్థ్యంతో కొలిమిగండ్ల మండలం నందిపాడులో ఈ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేసవిలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రధాన నగరాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టుతో జిల్లా ఆర్థికాభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని.. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.
Read Entire Article