ఆ జిల్లాకు మహర్దశ.. కొత్తగా ఐదు జాతీయ రహదారులు.. రూపురేఖలు మారిపోతాయ్

4 months ago 12
Eluru National Highways Land Issues Solved: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణం జోరుగా సాగుతోంది. కేంద్రం నిధులిచ్చినా, భూ వివాదాలు, కోర్టు కేసులు పనులకు అడ్డుతగులుతున్నాయి. ఏలూరు జిల్లాలో ఐదు హైవేల పనులు వేగవంతం అయ్యాయి. కొన్ని చోట్ల సమస్యలున్నా, ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్-విశాఖపట్నం గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ముగింపు దశలో ఉన్నాయి. మరికొన్ని హైవేల పనులు కూడా వేగవంతం చేయనున్నారు.
Read Entire Article