ఆ జిల్లాకు మహర్దశ.. సిటీ నుంచి 40 కి.మీ వరకు 4 లైన్ల రోడ్డు.. ఈ ప్రాంతాల మధ్య నుంచే..

3 months ago 7
వరంగల్ నుంచి నర్సంపేట వరకు ఉన్న 40 కిలోమీటర్ల ప్రధాన రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 165 కోట్లు మంజూరు చేసింది. ట్రాఫిక్ రద్దీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గంలో తరచుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నెల 5న సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట పర్యటన సందర్భంగా.. ఈ రోడ్డు విస్తరణతో పాటు, మెడికల్/నర్సింగ్ కాలేజీలతో సహా రూ. 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Read Entire Article