ఆ జిల్లాలో బైపాస్ వెళ్లే పట్టణాలకు మహర్దశ.. రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు

3 months ago 12
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి-మాచర్ల జాతీయ రహదారి 167AD మార్గంలో గురజాల, మాచర్ల, రెంటచింతల పట్టణాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు NHAI రంగంలోకి దిగింది. రూ.50 కోట్లతో ఈ పట్టణాల్లో రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేసి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article