ఆ జిల్లాలో రహదారులకు మహర్దశ.. ఆ రెండు రోడ్లూ రూపురేఖలు మారిపోతాయ్..

10 months ago 18
ఏపీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో రహదారులు, విమానాశ్రయాల అభివృద్ధి చేపడుతోంది. ఈ క్రమంలోనే పలుచోట్ల రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోని రెండు ప్రధాన రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. కందుకూరు, కావలి పరిధిలోని రెండు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. కొన్ని చోట్ల కొత్తగా రోడ్లు నిర్మించనుండగా.. మరికొన్నిచోట్ల విస్తరించనున్నారు.
Read Entire Article