Nandamuri BalaKrishna Calls Mla Ms Raju Daaku Maharaj: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హిందూపురం ఎమ్మెల్య నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. లాబీల్లో ఎమ్మెల్యేలతో సరదాగా మాట్లాడారు. హంద్రీనీవా నీళ్ల గురించి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో చర్చ జరిగింది. నీటిని మడకశిరకు తీసుకెళ్తున్నారని.. ఎంఎస్ రాజు డాకు మహారాజ్ అని బాలయ్య వాఖ్యానించారు. తన నియోజకవర్గానికి నీటీ అవసరం ఉందని.. పెద్ద మనసు చేసుకోవాలని బాలయ్యతో అన్నారు ఎంఎస్ రాజు.