ఆ పట్టణానికి సీఎం స్పెషల్ గిఫ్ట్.. అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు మంజూరు..!

4 months ago 7
వరంగల్ నగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నగర అభివృద్ధి కోసం రూ.50 కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా.. వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే వరద ముంపు నివారణకు ఈ డబ్బును వాడనున్నారు. పోతననగర్, నయీంనగర్ వంటి ప్రాంతాల్లో కాలువల నిర్మాణం, ఇతర అత్యవసర పనులు చేపట్టనున్నారు.
Read Entire Article