ఆ పట్టణానికి సీఎం స్పెషల్ గిఫ్ట్.. అభివృద్ధి పనులకు రూ.50 కోట్లు మంజూరు..!

10 months ago 19
వరంగల్ నగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నగర అభివృద్ధి కోసం రూ.50 కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా.. వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే వరద ముంపు నివారణకు ఈ డబ్బును వాడనున్నారు. పోతననగర్, నయీంనగర్ వంటి ప్రాంతాల్లో కాలువల నిర్మాణం, ఇతర అత్యవసర పనులు చేపట్టనున్నారు.
Read Entire Article