ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి.. ఏపీ మంత్రి వ్యాఖ్యలు

1 year ago 31
Aadabidda Nidhi Scheme 2025:ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన పథకం అమలుపై స్పందిస్తూ.. మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుందన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒక్కటే మిగిలి ఉందని, దీనిపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
Read Entire Article