ఆ ప్రాంత రైతులకు భారీ శుభవార్త.. ఒక్కో ఎకరాకు రూ. 20 లక్షలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

6 months ago 9
Revanth Reddy Speech: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రైతు పండగ ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి పాలమూరుపై వరాల జల్లు కురిపించారు. 70 ఏళ్లలో పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని.. ఇక నుంచి సంవత్సరానికి 20 వేల కోట్లు కేటాయించనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా లగచర్ల భూ బాధితులకు ఒక్కో ఎకరానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Read Entire Article