ఆ బ్యాంక్‌కు‌ షాకిచ్చిన కోర్టు.. రూ.30 లక్షలు+ రూ.28 వేలు చెల్లించాల్సిందే

4 months ago 8
Guntur Died Home Guard Family Rs 30 Lakhs: గుంటూరు జిల్లా వినియోగదారుల కమిషన్, రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాలని యాక్సెస్‌ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు వచ్చిందని బ్యాంకు నిరాకరించడంతో బాధితురాలు కమిషన్‌ను ఆశ్రయించారు. అలాగే, రిజిస్టర్డ్ పోస్టును సరిగ్గా అందించనందుకు పోస్టల్ శాఖకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article