ఆ భూములన్నీ వెనక్కి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే..

4 hours ago 1
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులను రద్దు చేసింది. ఎండాడలో హయగ్రీవ సంస్థకు సుమారుగా 12 ఎకరాల భూములను అప్పట్లో కేటాయించారు. అయితే భూ కేటాయింపు సమయంలో నిర్దేశించిన నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఈ భూములను వెనక్కి తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Read Entire Article