ఆ భూములన్నీ వెనక్కి.. నెరవేరిన రైతుల కల.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

4 months ago 12
ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కాకినాడ సెజ్ కోసం రైతులు ఇచ్చిన భూములలో 2180 ఎకరాలు రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ భూములను రైతులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలని.. ఎలాంటి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారుగా 1550 మంది రైతులకు లబ్ధి కలగనుంది.
Read Entire Article