ఆ భూములన్నీ వెనక్కి.. నెరవేరిన రైతుల కల.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

10 months ago 25
ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కాకినాడ సెజ్ కోసం రైతులు ఇచ్చిన భూములలో 2180 ఎకరాలు రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ భూములను రైతులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలని.. ఎలాంటి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారుగా 1550 మంది రైతులకు లబ్ధి కలగనుంది.
Read Entire Article