ఆ మాట చెప్తే వినలేదు, అందుకే.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై ఎస్పీ శబరీష్ క్లారిటీ

1 year ago 20
Mulugu SP Shabarish: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. అయితే... ఈ ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో.. జిల్లా ఎస్పీ శబరీష్ స్పందించారు. తమకు ఉదయం సమయంలో మావోయిస్టులు తారసపడ్డారని.. పోలీసులను చూసిన వెంటనే వాళ్లు కాల్పులు మొదలుపెట్టారన్నారు. లొంగిపోవాలని ఎంత చెప్పినా వినలేదని.. అందుకే ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు
Read Entire Article