ఆ రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.4 వేలు అకౌంట్లోకి.. అదనంగా రైతు భరోసా కూడా..

7 months ago 9
కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 'నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్' పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టింది. హనుమకొండ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ పథకాన్ని చురుకుగా అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article