తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సంచలన ఆరోపణలు చేశారు. జనగామ జిల్లా చిన్న పెండ్యాలలో మాట్లాడిన కడియం.. ఘాటు ఆరోపణలు చేశారు.