ఆ హాలీవుడ్ సినిమాను గుర్తు చేసిన జగన్.. భయపడేది లేదంటూ మెసేజ్..

10 months ago 24
కేసులకు భయపడే ప్రసక్తే లేదని.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మాట్లాడిన వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని.. కేసులకు భయపడవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. కలియుగంలో రాజకీయాలు ఇలాగే ఉంటాయంటూ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
Read Entire Article