ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్‌.. ఈ రూట్‌లోనే, ప్రయాణ సమయం తగ్గుతుంది

1 year ago 33
Machilipatnam Repalle Railway Line: దివిసీమ ప్రజల చిరకాల కోరిక మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైను ఏర్పాటు చేయాలని మరోసారి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. తెనాలి జంక్షన్‌కు చేరుకుంటే అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు సులువుగా వెళ్లొచ్చు. తద్వారా పాటు విజయవాడ జంక్షన్‌పై భారం తగ్గుతుంది అన్నారు. అయితే రైల్వేమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని బాలశౌరి ఆశాభావం వ్యకం చేశారు.
Read Entire Article