ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక

1 month ago 5
Andhra Pradesh Weather Updates Today: ఏపీలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. అయితే ద్రోణి ప్రభావం రాష్ట్రంపై ఉందని.. మరో మూడు రోజులు వానలు కొనసాగుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు కూడా వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఏపీకి సంబంధించిన వాతావరణంపై అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Read Entire Article