ఆంధ్రప్రదేశ్‌లో రూ.95 వేల కోట్లతో భారీ పరిశ్రమ.. ఆ జిల్లా రూపురేఖలు మారతాయి, కీలక నిర్ణయం

3 hours ago 1
BPCL Indias Costliest Refinery In Andhra Pradesh: ఏపీకి మరో భారీ పరిశ్రమ రాబోతోంది.. గతంలోనే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా.. ఎక్కడ ఏర్పాటు చేయాలో కూడా నిర్ణయించారు. తాజాగా ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. అక్కడ నిర్వహించాల్సిన సర్వే అంశాన్ని కంపెనీ ప్రతినిధులు ప్రస్తావించారు.. డిసెంబర్ నాటికి శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article