ఆంధ్రప్రదేశ్‌లో వారందరి పింఛన్‌లు కట్.. అధికారుల కీలక నిర్ణయం

1 year ago 38
Ntr Bharosa Pension Scheme In Eligible Persons Check: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనర్హులకు పింఛన్ల అంశాన్ని సీరియస్‌‌గా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు సిద్ధమవుతోంది.. ముఖ్యంగా దివ్యాంగ పింఛన్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు సిద్దమయ్యారు అధికారులు. ఈమేరకు ప్రత్యేక వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే పింఛన్లకు సంబంధించి తనిఖీలు చేయనున్నారు.. ఒకవేళ అనర్హులు ఉన్నట్లు తేలితే వారి పింఛన్‌లను కట్ చేస్తారు.
Read Entire Article