ఆంధ్రప్రదేశ్ సీనియర్ IPS అధికారి సంజయ్‌పై కేసు.. ఆయన్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

1 year ago 20
Andhra Pradesh Acb Case On IPs Sanjay: ఏపీ సీనియర్ ఐపీఎస్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలోనూ అగ్ని పోర్టల్‌ కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని.. ఎస్టీ, ఎస్సీలకు సంబంధించి అవగాహన సదస్సులకు సంబంధించి అక్రమాలు జరిగాయని అభియోగాలతో కేసు నమోదు చేశారు. ఏసీబీ అవినీతి నిరోధక చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్లతో ఆయనపై కేసు నమోదు చేశారు. క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థలను ఏ2, ఏ3గా చేర్చారు.
Read Entire Article