ఆగస్టు 21న ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి.. 20 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..

10 months ago 18
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొత్త హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. కుమార్‌ మొలుగరం ఆహ్వానించారు. రూ. 80 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ హాస్టళ్లు 1,200 మంది విద్యార్థులకు వసతిని కల్పిస్తాయి. సుదీర్ఘ కాలం తర్వాత ఓయూకు వస్తున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కావడం విశేషం. దీంతో పాటు ఆ రోజు 'సీఎం రీసెర్చ్ ఫెలోషిప్' పథకం కూడా ప్రారంభమవుతుంది. గిరిజన విద్యార్థుల కోసం మరో రెండు హాస్టళ్లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
Read Entire Article