ఆజిల్లాలో కొత్త బస్టాండ్ నిర్మాణం.. రూ.5 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో

1 month ago 6
ఉచిత బస్సు పథకంతో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని, అనంతపురం జిల్లాలో రూ.5 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తాజాగా ఈ బస్ స్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా వారికి మెరుగైన సౌకర్యాల కల్పించాలని భావిస్తోన్న సర్కార్ ఆదిశగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగమే కొత్త బస్ స్టాండ్ నిర్మాణం.
Read Entire Article