ఈ మధ్యకాలంలో మోసం చేసేవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. మోసపోతున్న వారు కూడా ఎక్కువగా పెరుగుతోంది. చదువుకున్న వాళ్లు , చదువురాని వారు అనే తేడా లేకుండా అందరూ అలానే అవుతున్నారు. అపరిచితుల నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఓటీపీ లాంటి వివరాలను చెప్పకూడదని చెప్పినా.. అంతే మోసపోతున్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నవారిలో.. ఎక్కువగా మగువల వలలో చిక్కుకుంటున్నవారే ఎక్కువగా ఉన్నారు. అయితే తాజాగా ఓ మహిళ కానిస్టేబుల్, హోంగార్డులను టార్గెట్ చేసి.. వారిని మోసం చేసి.. డబ్బులను లాగేస్తోంది. ఎవరా కిలేడీ.. ఏమిటా స్టోరీ ఇక్కడ తెలుసుకుందాం.